జిన్నారం మండలంలోని సర్పంచులకు ఘనంగా సన్మానం చేసిన ఎంపీపీ రవీందర్ గౌడ్

Spread the love

విజయవంతంగా ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవిని పూర్తిచేసిన సందర్భంగా జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ) రవీందర్ గౌడ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు సన్మానం చేయడం జరిగింది..
ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవలో అహర్నిశలు కష్టపడుతూ గ్రామ ప్రజలను గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు అలాగే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ప్రజాసేవలో ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని తెలిపారు… ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు MPO సంతోష్ సర్పంచులు గ్రామపంచాయతీ సెక్రటరీలు అధికారులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 29 At 3.34.30 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page