చిట్యాల మండలంలోని సుంకేనేపల్లి గ్రామానికి చెందిన గుండ్రాంపల్లి- 2వఎంపీటీసీ సభ్యుడు మర్రి వెంకటేశం గ్రామాల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపిసిసి మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఎంపిటిసి మర్రి వెంకటేశం ప్రధమ వర్ధంతి సందర్భంగా వెంకటేశం విగ్రహాన్ని…
సాక్షిత శంకర్పల్లి: చేవెళ్ల గడ్డపై బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చేవెళ్ల…
విజయవంతంగా ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవిని పూర్తిచేసిన సందర్భంగా జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ) రవీందర్ గౌడ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు సన్మానం చేయడం జరిగింది..ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవలో అహర్నిశలు కష్టపడుతూ గ్రామ ప్రజలను…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది…
పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల జంగంపేట్ గ్రామాల ప్రజలకు సొంత నిధులతో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ కుమ్మరి వృత్తుల ప్రజలకు కుమ్మరి సారెలను అందజేయడం జరిగింది ఈ ఉపాధిని ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో…
హైదరాబాద్:ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్యకు ఉద్యోగం ఇచ్చేందుకు పోలీస్ శాఖ అంగీకరించింది. దీంతో రవీందర్ అంత్యక్రియలకు భార్య సంధ్య ఒప్పుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని భార్య సంధ్య కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అంతకుముందు తమకు న్యాయం చేయాలని…
జిన్నారం మండల కేంద్రంలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. మండల పరిషత్ అధికారి రాములు
మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా పామాయిల్ పంట వేయడంతో మంచి రాబడి దిగుబడి ఆదాయం వస్తుందని వ్యవసాయ…
సాక్షిత : మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ నగర్ లో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…