నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని వినాయకులను దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

Spread the love

MLC Shambhipur Raju visited the Lord Ganesha under Nizampet Corporation.

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని వినాయకులను దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..


సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. . మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో కలిసి వినాయకులకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page