ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి

Spread the love
MLA Maipal Reddy started grain purchase center in Jinnaram

జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి


జిన్నారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేమాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి కాబట్టి ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు ధర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది

కావున రైతులు ఈ ధాన్యం కేంద్రాన్ని సద్వినిగించుకోవాలని రైతులకు ఏ సమస్యఉన్నతన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ MPP రవీందర్ గౌడ్ జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఎంపిటిసి1 జిన్నారం

లావణ్యనరేష్ MRO దశరధ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు శివరాజ్, ఖాదిర్ జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి జిన్నారం పంచాయతీ వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ శ్రీధర్ గౌడ్ కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ మహేష్ యాదవ్ పార్టీ నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్ తోటనర్సింగరావు మంద రమేష్ గాండ్ల శ్రీనివాస్ రాఘవేందర్ రెడ్డి భాస్కర్ మల్లేష్ గొర్ల చిన్న శ్రీనివాస్ యాదవ్ ధాన్యంకొనుగోలు కేంద్రంసిబ్బంది పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page