ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

నర్సాపూర్‌ : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు

నర్సాపూర్‌ : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్‌మిల్లు వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్‌ సీఐ జాన్‌వెస్లి తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంటలోని వీరభద్ర ఇండస్ట్రీస్‌, మహాలక్ష్మీ రైస్‌ మిల్లుల యజమాని నోముల పాండురంగం…

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

పక్షులకు కొంత ధాన్యం పశువులకు కొంత గ్రాసం

గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గోశాలలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా గోసేవ చేసుకున్నారు .అనంతరం డిప్యూటీ…

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు మిల్లర్ల యజమానులకు సూచించారు.చిట్యాల పట్టణంలో ఉన్న హనుమాన్ రైస్…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ — చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల…

You cannot copy content of this page