ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ — చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల…

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్ నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జిదైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్…

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం లోని , ఉరుమడ్ల మరియు పెద్దకాపర్తి గ్రామంలో గలా పిఎసిఎస్…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి – దైద రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించని ఐకెపి,పిఏసిఎస్ సెంటర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్దైద రవీందర్ అన్నారు.చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రన్నీ సందర్శించారు.ఈ సందర్భంగా దైద…

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డికొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి – కలెక్టర్చిట్యాల,నార్కట్ పల్లి,నల్గొండ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) యాసంగి సీజన్ లో…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్ నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి) నిడమానూరు మండలం, వెంకటాపురం గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైధ రవీందర్

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నిమ్మకాయల మార్కెట్ పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రైతులు యాసంగి పంటను తీసుకొని వచ్చి ధాన్యం…

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి … జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు . ఏలూరు, ఏప్రిల్,3: రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవ్వాలని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు…

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి .. ఉత్తరాంధ్రలోని అన్నదాతల అగచాట్లు ను ప్రభుత్వం విని అధికారులు వెంటనే స్పందించిరైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చం నాయుడు డిమాండ్…

You cannot copy content of this page