ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పిఎసిఎస్ లో ఇప్పటివరకు 1,91,426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పిఎసిఎస్ ఇంచార్జి వెంకటరెడ్డి…

జొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు కి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గద్వాల్ జిల్లా కిసాన్ అధ్యక్షుడు…

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గూడపు సారంగపాణి ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు

ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గూడపు సారంగపాణి ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు,,,,,, ఇల్లంతకుంట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడపు సారంగపాణి గారు మాట్లాడుతూ ఐకెపి సెంటర్ల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…

గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మామిడి రైతులు ఇబ్బందుల్లో వున్నారు.మామిడి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండిఅని మీడియా సమావేశంలో- గాలి భాను ప్రకాష్ ప్రభుత్యం పై ద్వజమెత్తారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా…

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్ నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జిదైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం లోని , ఉరుమడ్ల మరియు పెద్దకాపర్తి గ్రామంలో గలా పిఎసిఎస్…

You cannot copy content of this page