తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – బిఎస్పీ

తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – బిఎస్పీ — కాలయాపన లేకుండా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించాలి చిట్యాల సాక్షిత ప్రతినిధి తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పత్రికలకు విడుదల చేసిన…

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) రైతులు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మేడి లింగమ్మ నర్సింహ కోరారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లింగమ్మ నర్సింహ ప్రారంభించారు.…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

సాక్షిత : లక్షేట్టిపేట్ మండలం లోని బలరావుపేట,జెండా వెంకటాపురం,రంగపేట,ఉత్కూర్,మొదెల,ఇటిక్యాల,గుల్లకోట గ్రామాల్లో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి – దైద రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించని ఐకెపి,పిఏసిఎస్ సెంటర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్దైద రవీందర్ అన్నారు.చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రన్నీ సందర్శించారు.ఈ సందర్భంగా దైద…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్ నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి) నిడమానూరు మండలం, వెంకటాపురం గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైధ రవీందర్

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నిమ్మకాయల మార్కెట్ పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రైతులు యాసంగి పంటను తీసుకొని వచ్చి ధాన్యం…

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి

ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి .. ఉత్తరాంధ్రలోని అన్నదాతల అగచాట్లు ను ప్రభుత్వం విని అధికారులు వెంటనే స్పందించిరైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చం నాయుడు డిమాండ్…

ఖమ్మంలో మిర్చి రైతులు మరియు కొనుగోలు ధరలు సదస్సు

Conference on chilli farmers and purchase prices in Khammam ఖమ్మంలో మిర్చి రైతులు మరియు కొనుగోలు ధరలు సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సాగు బాగు పథకం భాగంలో కల్గుడి డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అధవర్యం…

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీఎల్ సంతోష్.

BL Santosh to Hyderabad for the first time after the MLA purchase issue. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీజేపీ…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు.

MP Ramulu started rice grain buying center. వెల్దండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సాక్షిత ప్రతినిధి.: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన బిజెపి మరియు కాంగ్రెస్…

You cannot copy content of this page