వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

Spread the love

సాక్షిత : లక్షేట్టిపేట్ మండలం లోని బలరావుపేట,జెండా వెంకటాపురం,రంగపేట,ఉత్కూర్,మొదెల,ఇటిక్యాల,గుల్లకోట గ్రామాల్లో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న,లక్షేట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్,పార్టీ ప్రెసిడెంట్లు పాదం శ్రీనివాస్,చుంచు చిన్నయ్య,సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page