కౌలు రైతుల పొలాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 కంటే ముందున్న…

తడి పొడి వరి సాగుతో రైతులకు లాభాలు – సీసీఎక్స్, ఎన్జీఓ

చిట్యాల సాక్షిత తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా చిట్యాల ,మరియు ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణా రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భాన్ని పురస్కరించుకుని రైతులకు వ్యవసాయంలో మెరుగైన పద్దతులను తెలియపర్చడం లో కోర్ కార్బన్ ఎక్సోల్యూషన్ ప్రైవేట్…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

సాక్షిత : లక్షేట్టిపేట్ మండలం లోని బలరావుపేట,జెండా వెంకటాపురం,రంగపేట,ఉత్కూర్,మొదెల,ఇటిక్యాల,గుల్లకోట గ్రామాల్లో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు.

MP Ramulu started rice grain buying center. వెల్దండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సాక్షిత ప్రతినిధి.: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన బిజెపి మరియు కాంగ్రెస్…

వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మహిపాల్ రెడ్డి.

Patancheru Mahipal Reddy started the monsoon paddy buying centre. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి! సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా…

You cannot copy content of this page