వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు.

Spread the love

MP Ramulu started rice grain buying center.

వెల్దండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

సాక్షిత ప్రతినిధి.: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల 50 మంది నాయకులు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరంకల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో చంద్రశేఖర్ ఆజాద్ డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

ఎంపీ రాములు ఈ కార్యక్రమంలో సంబంధిత మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page