LIVE : Minister KTR Participating in Inauguration of Rice Mill under Dalitha Bandhu Scheme at Padhira

LIVE : Minister KTR Participating in Inauguration of Rice Mill under Dalitha Bandhu Scheme at Padhira

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు.

MP Ramulu started rice grain buying center. వెల్దండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ రాములు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సాక్షిత ప్రతినిధి.: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన బిజెపి మరియు కాంగ్రెస్…

అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకో

అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలి!!——- మంత్రి జోగి రమేష్ అన్నం పెట్టేవారిని గుండెల్లో ప్రతిష్టించుకోవాలని, మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసేవారు అతి తక్కువమంది ఈ లోకంలో ఉంటారని వారిపట్ల కృతజ్ఞత కల్గి ఉండటమనేది మానవ సంస్కారమని రాష్ట్ర గృహ…

భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన కార్పొరేటర్ శ్రీ మతి మాధవరం రోజాదేవి రంగరావు

Corporator Mr. Mati Madhavaram Rojadevi Ranga Rao served rice prasad to the devotees . సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ 34,35 బ్లాక్,వీకర్ సెక్షన్,రోడ్ నెంబర్ 8,రామకృష్ణ నగర్, రిక్షా పుల్లర్స్…

అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం

సాక్షిత : అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం పై స్పందించిన అమలాపురం తసీల్దార్ పరమట పల్లవి* *తసీల్దార్ ఆదేశాలతో ఇంటిటి రేషన్ వాహనాన్ని ఏర్పాటు చేసిన వన్నె చింతలపూడి గ్రామ రెవెన్యూ అధికారి…

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి! సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా…

You cannot copy content of this page