భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన కార్పొరేటర్ శ్రీ మతి మాధవరం రోజాదేవి రంగరావు

Spread the love


Corporator Mr. Mati Madhavaram Rojadevi Ranga Rao served rice prasad to the devotees .

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ 34,35 బ్లాక్,వీకర్ సెక్షన్,రోడ్ నెంబర్ 8,రామకృష్ణ నగర్, రిక్షా పుల్లర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన కార్పొరేటర్ శ్రీ మతి మాధవరం రోజాదేవి రంగరావు .

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి,గొట్టిముక్కుల పెద్ద భాస్కరరావు,కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page