జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తీర్దాల, స్నానాల లక్ష్మిపురం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…
అలంపూర్ పుణ్య క్షేత్రాన్ని ఆలయ ప్రాంగణంలో తిరిగేందుకు వృద్ధులు వికలాంగులు పిల్లల ఇబ్బంది పడకుండా ఎలక్ట్రికల్ ఆటోను వినియోగించుకోవచ్చని ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, ధర్మకర్త వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ఆలయానికి ఒక అజ్ఞాత భక్తుడు ఎలక్ట్రికల్ ఆటోను విరాళంగా ఇచ్చారు.…
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు…
హైదరాబాద్: వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఒకప్పుడు ఎడ్ల…
మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం.. ప్రెస్టన్ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు.. మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్.. మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క మేడారం సమ్మక్క…
125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి…
తిరుపతికి నడిచే వెల్లే భక్తులకు, స్థానిక భక్తులకు పెరటాసి మాసం మూడవ సందర్భంగా తిరుపతి సరోజిని దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫిసర్ కె.ఎల్.వర్మ తెలిపారు. పవిత్ర పెరటాసి…
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలం ; వరస సెలవులతో శ్రీ క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10 గం. సమయం..వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్ర…
తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు…