అలంపూర్: ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత వాహన సేవలు.

Spread the love

అలంపూర్ పుణ్య క్షేత్రాన్ని ఆలయ ప్రాంగణంలో తిరిగేందుకు వృద్ధులు వికలాంగులు పిల్లల ఇబ్బంది పడకుండా ఎలక్ట్రికల్ ఆటోను వినియోగించుకోవచ్చని ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, ధర్మకర్త వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ఆలయానికి ఒక అజ్ఞాత భక్తుడు ఎలక్ట్రికల్ ఆటోను విరాళంగా ఇచ్చారు. దీంతో ఈ ఆటోను గురువారం ఆలయ చైర్మన్ చిన్న కృషయ్య నాయుడు ప్రారంభించారు….

Related Posts

You cannot copy content of this page