అలంపూర్: ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత వాహన సేవలు.

అలంపూర్ పుణ్య క్షేత్రాన్ని ఆలయ ప్రాంగణంలో తిరిగేందుకు వృద్ధులు వికలాంగులు పిల్లల ఇబ్బంది పడకుండా ఎలక్ట్రికల్ ఆటోను వినియోగించుకోవచ్చని ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, ధర్మకర్త వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ఆలయానికి ఒక అజ్ఞాత భక్తుడు ఎలక్ట్రికల్ ఆటోను విరాళంగా ఇచ్చారు.…

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

కృష్ణాజిల్లా కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించిన ఎసీబీ దాడులు

రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ ఎసీబీ ఎఎస్పీ స్నేహిత నేతృత్వంలో దాడి చేసిన ఎసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఎసీబీ ఎఎస్పీ…

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పేషెంట్లకు పళ్ళు పాలు బ్రెడ్స్ పంపిణీ

Distribution of tooth milk breads to plant patients in government hospital premises భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(సాక్షిత న్యూస్) యాంకర్ వాయిస్ అశ్వరావుపేట మండలం వినాయపురం గ్రామంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పార్టీ…

You cannot copy content of this page