ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పేషెంట్లకు పళ్ళు పాలు బ్రెడ్స్ పంపిణీ

Spread the love

Distribution of tooth milk breads to plant patients in government hospital premises

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(సాక్షిత న్యూస్)

యాంకర్ వాయిస్

అశ్వరావుపేట మండలం వినాయపురం గ్రామంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ నెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పేషెంట్లకు పళ్ళు పాలు బ్రెడ్స్ పంపిణీ చేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నామని రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రధానమంత్రిగా అవ్వాలని మళ్లీ రాబోయే పుట్టినరోజుకు ప్రధానమంత్రి పుట్టిన రోజుగా జరుపుకోవాలని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మారుతి లలిత టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పల మురళి పాలవలస జీవనరావు తమ్మిశెట్టి శ్రీను లోకం సాంబశివరావు అచ్చే నాగేంద్రరావు గరికపాటి నాగబాబు గడ్డం చిట్టిబాబు తగరం మహేశ్వరరావు పెంబుల ప్రసాద్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page