వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మహిపాల్ రెడ్డి.

Spread the love
Patancheru Mahipal Reddy started the monsoon paddy buying centre.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పాక్స్ అధ్యక్షులు బుచ్చి రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, డైరెక్టర్లు,
టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.

Related Posts

You cannot copy content of this page