అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .

Spread the love

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ..

మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామంలో రూ.1 కోటి 40 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్

హాజరైన కరీంనగర్ మేయర్ .వై.సునీల్ రావు మరియు సుడా చైర్మెన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణారావు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page