తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ సందర్భంగా… డిబారైన పదో తరగతి విద్యార్థి హరీష్.. ఇవాళ మళ్లీ హిందీ పరీక్ష రాస్తున్నాడు. ఈ కేసు వల్ల డిబారైన హరీష్.. హిందీ పేపర్ తిరిగి రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరడంతో… హైకోర్టు అనుమతి…
హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తో బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ అతి సల్ప మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత ఆయన హైదరాబాద్ కు మ కాం మార్చారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి…
శ్రీ మహాశక్తి దేవాలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం… కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు…జనసంద్రంగా మారిన శ్రీ మహాశక్తి ఆలయ ప్రాంగణం. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్…. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని…
హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభ సందర్బంగా కరీంనగర్ జిల్లా లోని అంబేద్కర్ స్టేడియం లో స్థల పరిశీలన లో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు…
అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .. మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామంలో రూ.1 కోటి 40 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక సారథి…
మహిళా దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశం మార్చి 6న, రాంలీలా మైదానంలో స్త్రీశక్తి పురస్కారాల ప్రధానోత్సవం : మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి……………………………………… మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మాహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో 6న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నియోజకవర్గ…
Early morning for public service.. ప్రజాసేవకై ఉదయించిన తొలిపొద్దు.. మానకొండూర్ మండలంలో ఎమ్మెల్యే డా.రసమయి తొలిపొద్దు పర్యటన.. జనహృదయా నేత, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తొలిపొద్దు పర్యటనలో భాగంగా, బీఆర్ఎస్ పార్టీ…
Pending works should be completed: Minister Gangula Kamalkar పెండింగ్ పనులు పూర్తి చేయాలి : మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరిత్తగాతిన పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ఎంపీటీసిలు,…
Minister KTR inaugurated the KG to PG campus at Gambhiraopet గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సాక్షిత సిరిసిల్ల: మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ…