అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .. మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామంలో రూ.1 కోటి 40 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక సారథి…

You cannot copy content of this page