ఘనంగా గరికపోగుల చంద్రశేకర్ అద్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ

Spread the love

Lord Ayyappa Padi Pooja at Garikapogula Chandrasekhar

ఘనంగా గరికపోగుల చంద్రశేకర్ అద్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ

సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ సీతాఫల్మండి లోని గరికపోగుల చంద్రశేకర్ అధ్వర్యంలో అయన కుమారులు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్,అయ్యప్ప పడి పూజ వైభవంగా జరిగింది.

విభిన్న రేతుల్లో ప్రత్యేక అలంకరణలతో తీర్చిద్దిన ప్రాంగణంలో చూపరులను కనువిందు చేసిన అంశాలను పొందుపరచి ఆధ్యాత్మికత ఉట్టి పడేలా శ్రావ్యమైన సంగీతంతో ఆలపించిన అయ్యప్ప భజన గీతాలు అందరినీ భక్తీ సాగరంలో ముంచేత్తించాయి.

ముఖ్య అతిది తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, అయ్యప్ప భక్తులతో పాటు కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత,లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా సాగిన ఈ పూజలో పాల్గొన్న భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు.

Related Posts

You cannot copy content of this page