విద్యార్థులలోని ప్రగతిని గుర్తించి వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేద్దాం

Spread the love

Let us recognize the progress of the students and work for their golden future

విద్యార్థులలోని ప్రగతిని గుర్తించి వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో “సబితా ఆనంద్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేసి మర్పల్లి మండలం పరిధిలోని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ… ఘనంగా సన్మానించారు.

మర్పల్లి మండలంలోని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page