కరీంనగర్ లో హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమం

Spread the love

హత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభ సందర్బంగా కరీంనగర్ జిల్లా లోని అంబేద్కర్ స్టేడియం లో స్థల పరిశీలన లో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ దొమ్మటి సాంబయ్య

మరియు ఈ కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపెళ్లి సత్యనారాయణ ,మాజీ ఎంపీ రాజయ్య ,నగర సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఫార్మర్ పీసీసీ కార్యదర్శి వైద్యుల ఆంజనేయులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేనేని రహిత్ రావు, నగర ఎస్ సి సెల్ అధ్యక్షులు లింగంపెళ్లి బాబ,జనగాం జిల్లా కాంగ్రెస్ రాపోలు రామ్మూర్తి ,మరియు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు……

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page