కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల…

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

BRS MLA కౌశిక్ రెడ్డి మీద కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) కు సంబంధించిన కాపీ.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
Whatsapp Image 2023 10 18 At 12.17.28 Pm

కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన *బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్,

కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న * మరియు *తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్ కుమార్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ…

కరీంనగర్‌ జిల్లాలో ఈటల పర్యటన.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు

కరీంనగర్ జిల్లా :జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ……

కరీంనగర్‌ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం

కరీంనగర్‌ జిల్లా :జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త…

కరీంనగర్ హరితహారానికి సిద్ధం

కరీంనగర్‌ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వంసిద్ధం చేసింది. జిల్లాలో ఎనిమిది విడతల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ను గ్రీన్‌…

కరీంనగర్‌ సిగలో మరో మణిహారం.. నేడు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

సాక్షిత కరీంనగర్ జిల్లా :అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్‌ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌…

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మ దిన వేడుకలు

కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి చిరు వ్యాపారస్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మహిళ కాంగ్రెస్ పార్టీ…

గంగుల కమలాకర్ కు పరామర్శ

కరీంనగర్ టౌన్: మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన స్వ‌గృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్…

You cannot copy content of this page