లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర

లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్‌, హత్రాస్, ఆగ్రా…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

సాక్షితహైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…
Whatsapp Image 2024 01 11 At 3.34.25 Pm

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బి‌జే‌పి వైఖరిని ఎండగడుతూ దేశ…

ఘనంగా తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాక్షిత న్యూస్…. అశ్వారావుపేటమండలం*ది:-07.09.2023. ఘనంగా తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం అశ్వారావుపేట మండల కేంద్రలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జోడో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగానే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో…

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో సీనియర్ నేత కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర విజయోత్సవ ర్యాలీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జోడో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగానే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో…

హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర

హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర… సాక్షిత : ఉదయం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు విజ్జన్న…

హత్ సే హత్ జోడో పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో 100 వ పూర్తి

హత్ సే హత్ జోడో పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో 100 వ పూర్తి చేసుకున్న సందర్భంగా టి.పి.సి.సి ప్రతినిధి .కోలన హనుమంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తలు తరపున !!శుభాకాంక్షలు !తెలియజేసుకుంటున్నాం.ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ చౌరస్తాలో కేక్…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర

99వ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర సాక్షిత :(బాచుపల్లి)నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వారియులు డా|| YS…

You cannot copy content of this page