ఘనంగా తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

సాక్షిత న్యూస్….

అశ్వారావుపేటమండలం*
ది:-07.09.2023.

ఘనంగా తాటి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం

అశ్వారావుపేట మండల కేంద్రలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులుతో కలిసి అశ్వారావుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి “డా” ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు,చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు,145 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 4081 కిలోమీటర్ల- భారత్ జోడో యాత్ర ఒక సంవత్సరం పూర్తియిన సందర్బంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు. ఇంత పెద్ద యాత్ర దేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేదు అన్నారు.. సుంకవల్లి వీరభద్రరావు గారు, జస్ట సత్యనారాయణ చౌదరి, దాసరి నాగేందర్ రావు గారు, గారు, కోడూరు శ్రీను గారు, మొగిలి రాంబాబు గారు, పొట్ట రాజులు గారు, రోశయ్య గారు, ఏసు గారు, మోహన్ రావు గారు, రామారావు గారు, భూక్య ప్రసాద్ గారు, ఆగిరిపల్లి రాంబాబు గారు, గట్టి సతీష్ గారు, హలవత్ శ్రీను గారు, సీమట బోయిన సత్యనారాయణ గారు, కాకర్ల సోమేశ్వరరావు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page