39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

Spread the love

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర

ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో పాటు భారత్ జోడో న్యాయ యాత్ర లో పాల్గొననున్న ప్రియాంకా గాంధీ

రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలి నుంచి ఎంపీ గా పోటీ చేయనున్న ప్రియాంకా గాంధీ

Related Posts

You cannot copy content of this page