తెలంగాణ ఎన్నికల నేప థ్యంలో రాజకీయనాయకు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది,తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్పార్కుకు వెళ్లా రు. మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సవాలు స్వీక రించి గన్…
రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి.
స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.
ఘన స్వాగతం పలికిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు. 4రోజులు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్న భువనమ్మ.
వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది. అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.…
గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మరి కొద్ది సేపట్లో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు లాస్యనందిత పార్ధీవ దేహంఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదం లో మరణించిందిలాస్య మరణ వార్త తనను…
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో…
దేనినేని చంద్రశేఖర్ కు నివాళులు అర్పించిన భువనేశ్వరి.
హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…