విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి,…
సేద్య విభాగంలో ప్రారంభమైన ప్రదర్శన….. సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన…. -వృషభరాజాల ప్రదర్శన తిలకించేందుకు వేలాదిగా రైతులు, ప్రజానికం తరలిరావడంతో కోలాహలంగా కే కన్వెన్షన్ ప్రాంగణం…. గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-కొడాలి చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్…
ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్
భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్…
హైదరాబాద్ :-యశోద హాస్పిటల్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీ పరామర్శించడానికి యశోదా హాస్పిటల్ కు వెళ్ళిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు వారి సతీమణి మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు కుందూరు జయవీర్…
వికారాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు
గద్వాల గడ్డపై వాల్మీకిల ముద్దుబిడ్డ బళ్లారి బోయ శ్రీరాములు అడుగు పెట్టారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణమ్మ తన బిజెపి శ్రేణులతో కలసి డీకే బంగ్లా వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ముఖ్య…
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయనికి వచ్చిన ఖర్గే కు స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, బోసురాజు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, ఫాయూమ్ తదితరులు..ఉదయం 12 గంటలకు…
తాడేపల్లి లోని సీఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్