సీఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

తాడేపల్లి లోని సీఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

రాజమండ్రి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్

రాజమండ్రి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 12 గం.కి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తో భేటీ అవుతారు. ఇందుకోసం శ్రీ పవన్ కళ్యాణ్…

వరదల నేపథ్యంలో భద్రాచలం చేరుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత : ఈ సందర్భంగా ITC గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ITDA…

LIVE | రాజమండ్రి చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ | JanaSena Party

LIVE | రాజమండ్రి చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ | JanaSena Party

హుస్నాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

సాక్షితహుస్నాబాద్ :ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు.ఐటీ, పురపాలక శాఖ మంత్రి…

ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను…

హైదరాబాద్‌కు చేరుకున్న అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్

సాక్షిత హైదరాబాద్ : భారతరత్న… బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్దమైంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ విచ్చేసిన బాబా…

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు — ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి…

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్.

విజయవాడ : జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్.. సాంకేతిక లోపం ఉండటంతో తిరిగి విజయవాడ బయలుదేరుతున్న సీఎం… రెండోసారి సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ కి సాంకేతిక లోపం… వ్యక్తం అవుతున్న పలు అనుమానాలు

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన నిజామాబాద్‌ యువతి మృతదేహాం స్వగ్రామానికి చేరింది.బీడీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం కెనడాకు వెళ్లింది 24 ఏళ్ల పూజిత.నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం…

You cannot copy content of this page