ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

Spread the love

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని,పార్టీ కేంద్ర కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట బీఆర్ఎస్ నాయకులు సికిందర్ రెడ్డి, జెన్నాయికోడే జగన్మోహన్, నాగసాయి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page