ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను…

ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ నివాసంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని వివిధ మునిసిపల్ డివిజన్ల నుంచి తరలి వచ్చిన ముస్లిం ప్రముఖులను పద్మారావు గౌడ్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ…

You cannot copy content of this page