ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్

Spread the love

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ నివాసంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని వివిధ మునిసిపల్ డివిజన్ల నుంచి తరలి వచ్చిన ముస్లిం ప్రముఖులను పద్మారావు గౌడ్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ లో అన్ని పండుగలు పరస్పర సమగ్రతకు ప్రతీకగా నిలిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు జరుపుతోందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page