వరదల నేపథ్యంలో భద్రాచలం చేరుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Spread the love

సాక్షిత : ఈ సందర్భంగా ITC గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ITDA పిఓ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వినీత్, ASP అరితోష్ పంకజ్ తదితరులు.
గోదావరి కరకట్ట పై వరద ఉధృతిని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేగ కాంతారావు తో కలిసి జిల్లా సమీక్ష నిర్వహించి, బ్రిడ్జి వద్దకు చేరుకొని భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదావరి వరదను ఉదృతిని పరిశీలించి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల కి సూచనలు ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Related Posts

You cannot copy content of this page