జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్.

Spread the love

విజయవాడ : జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్..

సాంకేతిక లోపం ఉండటంతో తిరిగి విజయవాడ బయలుదేరుతున్న సీఎం…

రెండోసారి సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ కి సాంకేతిక లోపం…

వ్యక్తం అవుతున్న పలు అనుమానాలు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page