ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు ప్రధాన రహదారి పై ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర లో ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక…

MEF జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ కి మాతృవియోగం

ఈ నేపథ్యంలో కీ”శే “గద్వాల సవరమ్మ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటిజన్ న్యూస్ ఛానల్ CEO డి.రవిప్రసాద్ , సామాజిక…

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ…

కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.

కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు. 22 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన కృష్ణాజిల్లా పోలీసులు. గంజాయి స్మగ్లర్ల పై ఉక్కు పాదం మోపే ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఫలితాలు రాబట్టిన…

రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్.

కృష్ణాజిల్ల, మచిలీపట్నం… రోడ్డు ప్రమాదాలను కేంద్రబిందువుగా మచిలీపట్నం డీ మార్ట్. విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఈప్రాంతంలో ప్రమాదాల బారిన పడి గాయలపాలవుతున్నా పోలీసులు నివారణా చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఈప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయడం కన్నా వేగనిరోధక బారికేడ్లను ఏర్పాటు…

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలి . అవసరమైన చోట సొంత నిధులతో నీళ్ళిస్తా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులు ఉన్నచోట…

నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం

కృష్ణ జిల్లా… నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో రూ.కోటికి పైగా స్వాహా… కరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహా *** పొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు…

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్.

విజయవాడ : జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్.. సాంకేతిక లోపం ఉండటంతో తిరిగి విజయవాడ బయలుదేరుతున్న సీఎం… రెండోసారి సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ కి సాంకేతిక లోపం… వ్యక్తం అవుతున్న పలు అనుమానాలు

స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలోని వాకింగ్ ట్రాక్.. విద్యుత్ దీప కాంతుల వెలుగులు

సాక్షిత : స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలోని వాకింగ్ ట్రాక్.. విద్యుత్ దీప కాంతుల వెలుగులు సంతరించుకుంది. ఇటీవలనే వాకింగ్ ట్రాక్ చుట్టూ విద్యుత్ స్తంభాలు వేసి పెద్ద సైజు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైటింగు…

ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలి

ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలి పివీ రావు మాల మహానాడు ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు కంకిపాడు: మండలంలోని ఎస్సీ కాలనీలకు శృశాన స్థలాలు కేటాయించాలని పివి రావు మాల మహానాడు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు గోగులమూడి…

You cannot copy content of this page