గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మరి కొద్ది సేపట్లో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు లాస్యనందిత పార్ధీవ దేహం
ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదం లో మరణించింది
లాస్య మరణ వార్త తనను ఎంతో కలచి వేసింది
తండ్రి సాయన్న మరణం నుండి కొలుకోక ముందే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం.

Related Posts

You cannot copy content of this page