కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర

Spread the love

99వ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర


సాక్షిత :(బాచుపల్లి)నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వారియులు డా|| YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమల వేసి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి గడప గడపకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర చేస్తు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటు, కరపత్రాలను అందజేస్తూ BJP, BRS ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన. ఈ ఎన్నికలో ప్రజలోకి వెళ్ళాలని అని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కొర్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె .జేమ్స్,సిద్ద నోళ్ళ సంజీవ రెడ్డి, శ్రీశైలం యాదవ్, CH .జీతయ్య, B. శంకర్, A .మధుసూదన్ రెడ్డి, MD . అంజాద్, అమృతయ్య, లక్ష్మణ్, రఫాత్ , MS. చౌదరి, అరవింద్,రవి గౌడ్, రమేష్, ప్రభు, లక్ష్మణ్, కోటేశ్వర రావు, BE .రాజు, కొలన్ సత్తి రెడ్డి, ఏనుగుల సత్తి రెడ్డి, మాధవ్ రెడ్డి, వీర బాబు, మహేష్ NSUI లీడర్ గొంగుల నవీన్,వర్ధన్ మరియు మహిళ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page