సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love


Foundation stone laying for CC road construction works

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

హాజరైన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.

Related Posts

You cannot copy content of this page