లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు
లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ /స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. గ్రామపంచాయతీ…