సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులు

Spread the love

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సర్కిల్ వద్ద జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేసిన కార్పొరేటర్ మతి మాధవరం రోజా దేవి రంగారావు .ఈ కార్యక్రమంలో యాదగిరి జగదీష్ గౌడ్,మురళి మల్లయ్య కిరణ్ గౌడ్,వెంకట్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్,చెన్నై షాపింగ్ మాల్ వారి సిబ్బంది కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page