స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని విద్యుత్ శాఖాధికారులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని విద్యుత్ శాఖాధికారులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జీ. సురేష్ రెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, ఏడీఈ…

దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు

దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇందిరాపార్క్ ధర్నా…

సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…

సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన… భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా శ్రీ శక్తి గణపతి ఆలయంలో…

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు మరియు వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో…

ఇల్లు కూలిన పేద కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత

ఇల్లు కూలిన పేద కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత… . సాక్షిత : తెలంగాణ రాష్ట్ర కురుమ యువ చైతన్య సమితి సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులకు రూ.7,00,812/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది.

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి నూతన డ్రైనేజీ లైన్ నాణ్యత…

బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు

బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాక్షిత : కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్…

అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్

మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE