ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

Spread the love
The previous by-election campaign ended

ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

హైదరాబాద్ బయల్దేరిన మంత్రి పువ్వాడ అజయ్
సాక్షితా ఖమ్మం బ్యూరో చీఫ్

దాదాపు 15 రోజులుగా మునుగోడులోనే మంత్రి మకాం
తెరాస పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిన పువ్వాడ
తన చాణక్యం, వ్యూహం, రాజకీయ చతురతను ప్రదర్శించిన పువ్వాడ అజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తిగా ఇప్పటికే పువ్వాడకు గుర్తింపు.

భారీ మెజార్టీ సాధించి సీఎంకు కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి అజయ్
ప్రతిరోజూ ప్రజలతో మమేకమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


అహర్నిశలు పార్టీ విజయానికి క్షేత్ర స్థాయిలో కృషి చేసిన మంత్రి
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి చేసిన ప్రతిఎన్నికలో తెరాస విజయదుందుభి.
మంత్రికి తోడుగా శ్రమించిన ఖమ్మం నియోజకవర్గ గులాబీ దళం
గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించిన పువ్వాడ సైన్యం

Related Posts

You cannot copy content of this page