నాం నాయక్ తండాలో పాదయాత్ర నిర్వహించిన సబితా

Spread the love


Minister Sabita Indra Reddy organized the padayatra at Nam Nayak Tanda.

నాం నాయక్ తండాలో పాదయాత్ర నిర్వహింన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .


మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం నాం నాయక్ తండాలో భారీ పాదయాత్ర గడపగడప ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి,

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీగా హాజరైన మహిళ సోదరీమణులు

Related Posts

You cannot copy content of this page