ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు

Spread the love

పటాన్చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి వచ్చిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రోజురోజుకి అనూహ్యంగా బిఎస్పి పుంజుకుంటుందని గెలుపు దిశగా కృషి చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. నియోజవర్గ కేంద్రానికి పరిమితమైన అభివృద్ధి గుమ్మడిదల మండలంలో కూడా చేసి చూపుతానని ఆయన తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం తోటే గుడ్ మార్నింగ్ పటాన్చెరు కార్యక్రమం నిర్వహించి మీలో ఒకరిగా ఉంటానని ఆయన తెలిపారు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ కళ్ళకు చూడలేని అభివృద్ధిని చేసి చూపుతానని రైతులకు, మహిళలకు,యువకులకు అన్ని వర్గాల వారిని కూడా గుర్తించుకుని వారి పురోగతికి సహాయపడతానని ఆయన తెలిపారు.

Whatsapp Image 2023 11 17 At 1.18.22 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page