బాబా ఆలయ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా ఈ నెల 3న గురుపౌర్ణమి సందర్భం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 30వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఏనుగుల రాజశేఖరరెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,సాయి బాబా ఆలయ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా ఈ నెల 3న గురుపౌర్ణమి సందర్భంగా నిజాంపేట్ మంజీరా వాటర్ ట్యాంక్ పక్కన శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం లో నిర్వహించు కార్యక్రమాలలో ముఖ్య అతిధులుగా పాల్గోనగలరని ఆహ్వానిచడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page