బీసీలకు విలువ ఇవ్వని వైసిపి ఓటమి ఖాయం

తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ఘాటు విమర్శలు విజయవాడ, : వైసీపీలో బీసీ నేతలకు ప్రజలకు గౌరవం లేదని, రానున్న ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందటం ఖాయమని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు.గురువారం మాజీ ఎమ్మెల్సీ…

ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు

గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు…

శ్రీ చిత్తారమ్మ జాతరకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం అందజేసిన ఆలయ కమిటీ…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగనున్న…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

MLC శంభిపూర్ రాజు ని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు ని నూతన సంవత్సరం పురస్కరించుకుని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MLC ని శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…

7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు

చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి…

గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు…

శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..

శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ లో గడప గడపకు రామ మందిర అక్షింతల పంపిణీ… సాక్షిత : శ్రీరాముని జీవితం సర్వ ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు…

వైయస్ఆర్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

జుజ్జూరు గ్రామంలో మండల స్థాయిలో వైయస్ఆర్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. అవ్వ తాతలకు అండగా జగనన్న ప్రభుత్వం.. సామాజిక పింఛన్ రూ.3 వేలకు పెంపు : MLA డాక్టర్ మొండితోక జగన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE