గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

Spread the love

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో డివిజనల్ బెంచ్ స్టే విధించింది.

ఇవాళ కోర్టులో విచారణ జరుగగా మరోసారి వాయిదా పడింది.

Related Posts

You cannot copy content of this page