ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…
అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను…
AP: గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ అమరావతి: గ్రూప్-1, గ్రూప్-2 ఉగ్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్…